ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలు చేసిన వీరుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగరం నడ్డి బొడ్డున ఉన్న లుంబినీ పార్కులో నిర్మిస్తున్న అమరవీరుల
దళితుల జీవితాల్లో మార్పును తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో రెండో విడుతలో భాగంగా 1000 మంది లబ్ధిదారులకు సాయం అందించనున్నామని ఎమ్మెల్యే దానం నా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వనగరాభివృద్ధిలో భాగంగా జూన్ 3 నుంచి 18 వరకు ఈ బృహత్తర కార్యక్రామన్ని జీహెచ
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని మసీదుల అభివృద్ధి, ఫుట్పాత్లు,మ్యాన్హోళ్ల మరమ్మతులు, వాటి ఎత్తును పెంచడం తదితర పనులను చేపట్టేందుకు గాను రూ.3కోట్ల వరకు నిధులు �
ఖైరతాబాద్ గణేశుడు | ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ప్రారంభమయింది. తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రాలీపైకి
గణనాథుడు | ఖైరతాబాద్లో కొలువైన పంచముఖ రుద్ర మహాగణపతిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకుంటున్నారు. గణేశుడికి గజమాల సమర్పించారు. ఉదయం 11.30 గంటలకు తొలిపూజలు ప్రారంభంకానున్నాయి.