Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం షెడ్యూల్లో మార్పు చోటుచేసుకుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో ఒక్కరోజు ముందే గణేశ్ నిమజ్జనం చేయాలని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
Khairatabad | వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించేందుకు భక్తులు బుధవారం తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. ఈ సందర్భంగా మహా గణపతిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ గర్భిణీ క్యూలైన్లోనే ప్రసవించింది.
ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరనున్నాడు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి చరిత్రలో మహాగణపతి విగ్ర ప్రతిష్ఠాపన 71 వసంతంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ ఏడాది 69 అడుగుల ప�
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఘట్టం నేడు పూర్తి కానున్నది. మహాగణపతి దర్శనాన్ని సోమవారం నుంచే నిలిపివేయగా, సాయంత్రం 5 గంటల వరకు వినాయకుడి చుట్టూ ఉన్న కర్రలు, షెడ్లు, బారికేడ్లు పూర్తిగా తొలగించారు. పోలీసుల స
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్రకు అధునాతన ట్రయిలర్ను వినియోగిస్తున్నారు. వోల్వో ఇంజన్ కలిగిన బీఎస్ 6 వాహనంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 75 అడుగుల పొడవు, 11అడుగుల వెడల్పు కలిగిన ఈ వాహనాన్ని 26 టైర్లు �
నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. నాంపల్లి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ మైదానంలో �
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి దర్శనానికి ఆదివారం లక్షల్లో భక్తులు తరలివచ్చారు. అయితే జనం పోటెత్తడంతో పోలీసులు వారిని అదుపు చేయడంలో విఫలమయ్యారు. మహాగణపతిని దర్శించుకొని ఐమాక్స్�
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో భారీగా తరలివచ్చిన భక్తజనంతో ఖైరతాబాద్ పరిసరాలు ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారాయి.
Talasani Srinivas yadav | పండుగలు గొప్పగా జరగాలి, ప్రజలు సంతోషంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వరాష్ట్రంలో గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.