గణేష్ మహా నిమజ్జనానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిశాయి. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా గణనాథుల ప్రతిమలు భారీ ఎత్తున ఉస్సేన్ సాగర్కు చేరుకున్నాయి.
ఖైరతాబాద్ మహా గణేశుడి (Khairatabad Ganesh) శోభాయాత్ర ప్రారంభమైంది. సంప్రదాయ మేళతాళాలతో లంబోధరుడి శోభాయాత్ర కొనసాగుతున్నది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బడా గణేశ్ గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు.
పదకొండు రోజుల పాటు ఆ బాల గోపాలంతో పూజలందుకొని భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిన గణపయ్యలు గురువారం వీడ్కోలు తీసుకున్నారు. భక్తిశ్రద్ధలతో నగరవాసులు ధూప దీప నైవేద్యాలను సమర్పించి లంబోదరులను నిమ�
ఖైరతాబాద్లో కొలువుదీరిన దశ మహా విద్యా గణపతి నిమజ్జన ఘట్టం ముగిసింది. ఈ నెల 18న వినాయకచవితి మొదలు నవరాత్రుళ్లు విశేష పూజలందుకున్న స్వామి వారు గురువారం గంగమ్మ చెంతకు చేరారు.