విద్యా సంవత్సరం ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా కస్తూర్బా విద్యాలయానికి సంబంధించిన నూతన భవవాన్ని ఎందుకు ప్రారంభించడంలేదని, భవనం ప్రారంభానికి తన పదవే అడ్డంకి అయితే రాజీనామా చేయడానికి సిద్ధమని జడ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కేజీబీవీ, సాంఘిక సంక్షేమ బాలుర, గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశ�
ఇప్పుడు కొత్తగా అడ్మిషన్లు పొందే విద్యార్థుల్లో ఎవరి నోట విన్నా సర్కారు స్కూళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. ఇంతకాలం ప్రైవేట్ వెల్లువలో పడిపోయిన వారంతా ఇప్పుడు సర్కారు స్కూళ్ల బాట పడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే రాష్ట్రంలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో మొత్తం 475 కేజీబీవీలు ఉన్నాయి.
నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని టేక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అ