వయనాడ్ ముంపు ప్రాంతాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దాదాపు 416 మంది ప్రాణనష్టం జరిగిందని, అందులో 47మంది సీపీఐ నాయకులను కోల్పోయినట్టు చెప్పారు.
వయనాడ్ జిల్లాలో జరిగిన కొండ చరియల విషాదంలో శనివారం నాటికి మృతుల సంఖ్య 357కు చేరుకుంది. ఇంకా 206 మంది ఆచూకీ తెలియటం లేదని కేరళ సీఎం పినరయ్ విజయన్ శనివారం మీడియాకు తెలిపారు. శోధన, సహాయక ఆపరేషన్ తుది దశకు చేర�
కేరళలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది మరణించిన క్రమంలో బీజేపీ సీనియర్ నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలో జరుగుతున్న గోహత్యల కారణంగానే ఇది జరిగిందని రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీని�
వయనాడ్లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనకు సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ విశ్రాంత శాస్త్రవేత్త సోమన్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ విపత్తులో ఎక్కువగా నష్టం జరిగిన ముండక్కై, చూరల్మ
పొట్ట కూటి కోసం పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వయనాడ్కు ఏటా వందలాది మంది వలస కూలీలు పనుల కోసం వస్తుంటారు. ఇక్కడి తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పని చేసి.. ఆ వచ్చే కొద్ది డబ్బును సొంత గ్రామాలకు పంపిస్తారు.
జయప్రకాష్ భార్య అనీల గురువారం ఉదయం నాలుగేళ్ల కుమారుడు ఆదిదేవ్ను సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్తున్నది. మార్గమధ్యలో వారిని అడ్డుకున్న జితేష్ కత్తితో దాడి చేశాడు.