కేరళలో అధికారంలో ఉన్న సీపీఐ(ఎం), గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. రెండు రోజల క్రితం తనను ‘కేర్ టేకర్ గవర్నర్'గా పేర్కొన్న సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ గోవిందన్న�
ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ను తొలగించాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు విద్రోహపూరితమని ఆయన ఆరోపించారు.
ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని ఇవాళ కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ దర్శించుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాల�
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్స్లర్ హోదాలో నిర్వర్తించాల్సిన బాధ్యతలను తాను ఇకమీదట చేపట్టబోనని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వ్యాఖ్యానించటం వివాదానికి తెరలేపింది. ఈ వ్యాఖ్య గవర్నర్కు,