మద్యం విక్రయాల విషయంలో ప్రస్తుతం దేశంలో రెండు రకాల విధానాలు అమల్లో ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే వేలంలో పాల్గొని లక్కీ డ్రాలో గెలిచిన ప్రైవేటు వ్యక్తులు.. చట్టపరంగా మద్యాన్ని రిటైల్గా విక్రయించడం ఒకట�
ఢిల్లీలో పరిపాలనా అధికారం ఎవరిది? అనే కీలక వివాదంపై గురువారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్నది. ఢిల్లీలో సివిల్ సర్వెంట్ల బదిలీలు, నియామకాలకు సంబంధించిన అధికారం ఎవరికి ఉండాలి? అనే అంశంపై గత కొంతకా
ఎల్జీ సక్సేనా నుంచి నేరుగా వచ్చే ఎలాంటి ఆదేశాలనూ పాటించరాదని, వాటిని సంబంధిత మంత్రికి గానీ, ఇన్చార్జికి గానీ పంపాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించింది.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ), కేజ్రీవాల్ సర్కారు మధ్య వివాదం మరింత ముదిరింది. రాజకీయ అవసరాల కోసం తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఢిల్లీ ప్రభుత్వ సంస్థ డైలాగ్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ �