కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయం వెనుకభాగంలోని లింగాలకుంటలో గుర్తు తెలియని దుండగులు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లు కన్పించాయి.
కీసర గుట్ట శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా వేదపండితులు భవానీ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Keesaragutta | హైదరాబాద్ శివారులో ఉన్న కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ( Bhavani Ramalingeshwara Swamy) ఆలయంలో బుధవారం హుండీ(Hundi) ని లెక్కించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర గుట్ట రామలింగశ్వేరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం రూ. కోటి నిధులను మంజూరు చేసింది.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని కీసరగుట్ట క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ సంవత్సరం నుంచి భక్తులకు ఆన్లైన్ టికెట్ల ద్వారా దర్శనం కల్పిస్తున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లా�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలోని రాతిబండపై చెక్కిన ‘తొలుచువాండ్రు’ను తొలి తెలుగు శాసనంగా గుర్తించాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పురావస్తుశాఖకు విజ్ఞప్తిచేసింది.