నిరుపేదలకు అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవా ఫలాలను ఉచితంగా అందించాలనే మహోన్నత ఆశయంతో కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్ ఎ�
కేసీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో కోట్లాదిగా మొక్కలు నాటడంతో ఆకుపచ్చ తెలంగాణ ఏర్పడిందని రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్రావు పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మర్
భూమి మీద ఉన్న అన్ని జీవులకు నీరు అత్యంత అవసరం. అందుకే నీరు నాగరికతను ప్రభావితం చేసింది. నీరు కేవలం ఒక పదార్థం కాదు. అది జీవితం. అది సంస్కృతి. అది అభివృద్ధికి మూలం. నీటిని సక్రమంగా ఉపయోగించకపోతే నాగరికతలు కూ�
కాలం శానా గొప్పది
అబద్ధాల మీద పొద్దు గడపలేమని
చెంప చెల్లుమనిపించింది
కాని కాలాన కరువునేలకు
కాసిన్ని నీళ్లియ్యాలని
నియ్యత్గా కేసీఆర్ చేసిన
భగీరథ ప్రయత్నం
Young Liu: తెలంగాణ అభివృద్ధి కోసం కేసీర్ విజన్ ప్రేరణాత్మకంగా ఉన్నట్లు యంగ్ లియూ అన్నారు. కొంగరకలాన్లో ఫాక్స్కాన్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్కు రాసిన లేఖలో ఆయన హైదరా�
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక హరితహారం కార్యక్రమం దేశంలో పచ్చదనం పెరగడానికి దోహదపడిందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడుతూ..
నాడు నిత్యం సంక్షోభమే.. నేడు అంతా సంక్షేమం ఒకప్పటి ఆందోళనల గ్రామాలు.. నేడు అభివృద్ధి పల్లెలు బీళ్లకు ఎదురెక్కిన జలాలతో మాయమైన రక్తపుటేరులు మారుమూల ఊళ్లకు పరుచుకొంటున్న రహదారులు గడపచెంతకు ప్రభుత్వ పాలన.. �