వ్యవసాయాన్ని నమ్ముకొని ఆరుగాలం కష్టించే రైతులు. పగలనక రేయనక పంట పొలాలు, చేల వద్దకు పరుగులు. సాగుపై ఉన్న మమకారంతో తమకు ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందనేది గుర్తించకుండానే సాగు పనుల్లో లీనమయ్యే రైతులు. పాములు
’అభివృద్ధి చేస్తుందెవరో.. అభివృద్ధి నిరోధకులెవరో ప్రజలు ఆలోచించాలి.. తెలంగాణలో ఉన్నన్నీ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు.. అడగకుండానే వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చే�
రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఫోన్లు మంగళవారం ఉదయం టంగ్ టంగ్మంటూ మెసేజ్ల మోత మోగాయి. ‘తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు (వానకాలం-2023) పథకం ద్వారా రూపాయలు.... మీ బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఈ సహాయం పెట్టుబడి మరియ�
భారత రాజ్యాంగంలోని 46వ అధికరణం ప్రకారం ప్రభుత్వాలు బలహీనవర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలని నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ�