KCR Pressmeet | ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇచ్చి తీరాల్సిందేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. బోనస్ ఇచ్చే దాకా వెంటాడుతామని అన్నారు. పంట బోనస్ కోసం ఏప్రిల్ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చే�
KCR | రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని.. కాంగ్రెస్ రాజ్యంలో వ్యవసాయంపై సమీక్ష ఉన్నదా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాల�
KCR Pressmeet | ఎండిపోయిన పంటలకు ప్రతి ఎకరానికి రూ.25వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ నష్టపరిహారం ఇచ్చేదాకా వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తామని చెప్పారు.
KCR Press Meet | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీల మీటింగ్ల్లో కూడా పవర్ కట్స్ చూస�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మీడియా ముందుకు రానున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ ప్రెస్మీట్ ప్రగతి భవన్లో జరగనుంది. రాష్ట్రానికి సంబం�
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్ల తెలంగాణలో సమృద్ధిగా పంటలు పండాయని, రైతాంగం సుఖంగా వుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. తమ చర్యల వల్ల ఒక క�
CM KCR Press meet | నన్ను జైలుకు పంపుతవా? అంత బలుపా? అంటూ బీజేపీ ( BJP ) రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi sanjay )పై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశ�