Medchal | మేడ్చల్, మార్చి 1 : మేడ్చల్ పట్టణంలోని తుమ్మ చెరువు కట్టపై ఉన్న కట్ట మైసమ్మ ఆలయంలో చోరీ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి గుడి తలుపులు పగులగొట్టి కొందరు దుండగులు గర్భగుడిలోకి చొరబడ్డారు.
Shamirpet | శామీర్పేట, ఫిబ్రవరి 22 : శామీర్పేట కట్ట మైసమ్మ ఆలయ నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు శనివారం నాడు కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ �
నాలాల్లో పూడిక, చెత్త తొలగించకపోవడంతో వరద ముప్పు పొంచి ఉన్నదంటూ.. ‘నమస్తే’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి బేగంపేట సర్కిల్ బల్దియా అధికారులు స్పందించారు.
మండలంలోని ఫతేపూర్ మైసమ్మ దేవత బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పాలకవర్గ సభ్యులు, కాకర్లపహాడ్ గ్రామస్తులు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి పసుపు, క�
వైరా బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్లాల్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
దాదాపు వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు శుక్రవారం విరామం ఇచ్చాయి. అయితే వరద నీరు మాత్రం తగ్గలేదు. చెరువులు, కుంటలకుపై నుంచి వరద వస్తుండటంతో అలుగుపోస్తున్నాయి. నియోజకవర్గంలోని మేడ్చల్�