జరిగిన కథ : కాకతీయ రాజప్రాసాదం. ఆనాడు తన మందిరంలోనే ఉన్నాడు జాయచోడుడు. దాదాపు అర్ధరాత్రి కావస్తోంది. తల్పంపై అటూ ఇటూ దొర్లుతున్నాడు కానీ నిద్రపట్టడం లేదు. లోలోన ఏదో తెలియని ఇబ్బంది. యుద్ధవార్తలు భయపెడుతున
జరిగిన కథ : జాయచోడుడు రచించిన ‘నృత్త రత్నావళి’, ‘గీత రత్నావళి’, ‘వాద్య రత్నావళి’ అనే మూడు మహాగ్రంథాలను ఆవిష్కరించిన పర్వదినం. ఆ రోజున గణపతిదేవుడు నిండు పేరోలగాన్ని ఏర్పాటుచేసి.. పట్టమహిషి సమేతంగా సమావేశా�
మన చెన్నాల్రామలింగం కతలు ఎర్కనే గదుల్లా! గమ్మతి గమ్మతి.. ఖుషీ ఖుషీగుంటయి. ఇది గూడ గసొంటిదేనుల్ల. ఒకపారి చెన్నాల్రామలింగమోల్ల పక్కింట్లకు ఒక పొరుగు దేశపామె అచ్చింది. ఆమె కతలు మంచిగ జెప్పుతదంటని పేరువోయిం�
ఒకపారి చెన్నాల్రామలింగం.. అదేనుల్లా, మన తెనాలి రామలింగడు బాటపొంట నడుసుకుంట కచేరికి వోతాండు. అదే తొవ్వల పొరుగు రాజ్యపు రాయబారి.. పెద్దపెద్ద పళ్లాలల్ల మంచిగ పండిన మాడిపండ్లను ఆళ్ల రాజు నజరాన వంపితే, తీసుకొన
‘ఎనభై నాలుగేళ్ల ఆ పెద్దాయన.. ఫాదర్ స్వామి బెయిల్ దొరకని కేసులో అరెస్టయ్యారు’.. టీవీ చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రముఖంగా వినిపిస్తున్న వార్త. ఆ వార్త వినగానే పీటర్ మెదడు మొద్దుబారి నట్టయ్యింది.