ముప్కాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా విద్యాలయం అద్దె భవనంలో కొనసాగుతున్నది. కొత్త భవనం ఏర్పాటు చేసినా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో అద్దె భవనంలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార�
వివిధ పరిస్థితుల కారణంగా సమాజంలో దుర్భర స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న చేయూతను సద్వినియో గం చేసుకుని గౌరవప్రదంగా జీవించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూ�
కస్తూర్బా విద్యాలయాల్లో చదువుకుంటున్న పిల్లలకు చిన్నతనం నుంచే విద్యతోపాటు మంచి విలువలు, క్రమశిక్షణ వంటివి నేర్పించాలని అదనపు కలెక్టర్ డీ.మధుసూదన్నాయక్ సూచించారు. ఏన్కూరు మండల కేంద్రంలోని కస్తూర్బ
తల్లిదండ్రులు లేని పిల్లలతోపాటు పేద బాలికలకు విద్యనందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినవే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు. వీటిల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ వసతితో రెసిడెన్షియల్ తర�