NIA raids | కర్నిసేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గోగమేది హత్య కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ హత్య కేసుతో సంబంధం కలిగి ఉన్న నిందితుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తో�
శ్రీ రాష్ట్రీయ రాజ్పుట్ కర్ణిసేన చీఫ్ (Karni Sena Chief) సుఖ్ధేవ్ సింగ్ను చంపిన హంతకులను ఎన్కౌంటర్లో హతమార్చాలని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ కచరియవ బుధవారం డిమాండ్ చేశారు.