బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప రెండోసారి కరోనా బారినపడ్డారు. ఎనిమిది నెలల కిందట ఆయనకు కరోనా రాగా, శుక్రవారం మరోసారి జరిపిన పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది. 78 ఏండ్ల యెడియూరప్ప.. వై�
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత రెండు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం ఉండటంతో వైద�
బెంగుళూరు: కర్నాటకలో రాత్రి పూట కర్ఫ్యూను కొనసాగించనున్నారు. ఏప్రిల్ 20వ తేదీ వరకు ఏడు జిల్లాలో రాత్రి పూట కర్ఫ్యూ ఉంటుందని సీఎం యడ్యూరప్ప తెలిపారు. ఇవాళ కోవిడ్19 పరిస్థితిపై ఆయన సమీక్ష సమ