సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 8: మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తున్న సిరిసిల్ల, స్వచ్ఛ పట్టణ దిశగా మరో అడుగుముందుకేసింది. రోడ్ల సుందరీకరణ, పార్కులు, వైకుంఠధామాలు, వీధి దీపాలు వంటి అన్ని రకాల మౌల�
కోనరావుపేట, ఏప్రిల్ 8 : స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు కులవృత్తులను ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగా గీత కార్మికులకు ఉపాధి అవకాశాలను పెంచుతున్నది. తగ్గిపోతున్న ఈత, తాటి వనాలతోపాటు కల్లు బాగా ఇచ్చే గ�
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిధర్మారం, కోరుట్ల జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయంఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలిమంత్రి కొప్పుల ఈశ్వర్ప్రజాప్రతినిధులు, అధికారులకు సన్మానంధర్మారం, ఏప్రిల్8: ధర్మపు�
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ శశాంక కరీంనగర్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): జిల్లాలో కార్మికుల హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. కలెక్టర్ క్�
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సీపీ కమలాసన్రెడ్డితో కలిసి నిఘా నేత్రాలు ప్రారంభ గన్నేరువరం, ఏప్రిల్ 7: ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాలు తగ్గి, ప్రజలు సురక్షితంగా ఉంటారని ఎమ్మెల్యే రసమయి �
కమాన్చౌరస్తా, ఏప్రిల్ 5: కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్ శివారులోగల కాకతీయ కెనాల్ వద్ద పురుగుల నివారణకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.శశాంక సూచించారు. ఆయన సోమవారం ఉదయం సీపీ క�
ఉపప్రధానిగా ఆయన సేవలను కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులుఘనంగా జయంతి వేడుకలువిగ్రహాలు, చిత్రపటాల వద్ద ఘన నివాళితెలంగాణచౌక్, ఏప్రిల్ 5: భారత తొలి మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రాం జయంతిని సోమవారం ఘన
ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త పాఠాలుఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక పాఠ్య ప్రణాళికజగిత్యాల, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : విద్యాభ్యాసం ప్రధానంగా తొమ్మిది లక్ష్యాలైన ప్రేమ, కరుణ, గౌరవం, కృతజ్ఞత, �
నాడు సిరిసిల్లలో సాగునీటి కోసం తండ్లాటలక్షలు వెచ్చించి బోర్లు వేసినా పడని నీళ్లునేడు కాళేశ్వర గంగతో పైపైకి భూగర్భ జలాలుబావుల తవ్వకం వైపు రైతుల మొగ్గునీటి ఊటలను చూసి హర్షాతిరేకాలుపల్లెల్లో మళ్లీ పాతర�
తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 4: అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువపై రాజీవ్హ్రదారి బ్రిడ్జివద్ద చీకటైందంటే చాలు పురుగుల దండు విరుచుకుపడుతున్నది. ఆరు నుంచి 10 గంటల దాకా గుంపులు గుంపులుగా వస్తున్నాయి. లైట్�