అమాత్యుడు రామన్న చేతుల మీదుగా ప్రారంభోత్సవాలుఆనందంలో 65 మంది లబ్ధిదారులుజీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలుపండుగలా సాగిన మంత్రి కేటీఆర్ పర్యటనరైతు వేదికలు, అభివృద్ధి పనులు, పెట్రోల్బంక్ ప్రారంభంజా�
రూ. 60 వేల ఆర్థిక సాయంట్విట్టర్ ద్వారా స్పందించినఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమెరుగైన చికిత్స చేయిస్తానని భరోసాకరీంనగర్ రూరల్: ఏప్రిల్ 2: కాలు ఇన్ఫెక్షన్తో బాధపడుతూ దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్న ద�
రుద్రంగి, ఏప్రిల్ 2: రైతులను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య పేర్కొన్నారు. పలు సాంకేతిక కారణాలతో రుద్రంగికి గోదావరి జలాలు ని
కొవిడ్ నేపథ్యంలో సాదాసీదాగా వేడుకలు18 ఏండ్ల క్రితం ఓ భక్తుడు ఇచ్చిన రథం వినియోగంకొనసాగుతున్న లక్ష్మీ నర్సింహస్వామి బ్రహ్మోత్సవాలుధర్మపురి, ఏప్రిల్ 2: ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు కొ�
ఎగువ మానేరులో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం23 అడుగులకు చేరిన కాళేశ్వర జలాలుఆయకట్టు రైతుల్లో ఆనందంసిరిసిల్ల/గంభీరావుపేట, ఏప్రిల్ 1 : ‘నీరు పల్ల మెరుగు’ అనే నానుడిని తిరగరాస్తూ ‘నీరు ఎగువకు ప్రవహించును’ �
2020-21లో 50.58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిసంక్షోభంలోనూసత్తా చాటిన సంస్థగోదావరిఖని, ఏప్రిల్ 1 : సింగరేణి సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 72 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. 70.35 మిలియన్ టన్నుల లక్ష్యానికి 50.58 మిలి
రామడుగు, ఏప్రిల్ 1: మండలంలోని గోపాల్రావుపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వామి వారికి ఘన స్వాగతం పలికి కొబ్బరికాయలు క�
ఉమ్మడి జిల్లాలో 21.99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడికి అవకాశం18.05 లక్షల మెట్రిక్ టన్నులు మార్కెట్కు రావచ్చని అంచనాముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కొనుగోళ్లకు ఏర్పాట్లుఏప్రిల్ మొదటి వారంలో మొదలుఇబ
6 కోట్లతో సుందరీకరణగోదావరి జలాలతో కళకళమంత్రి కేటీఆర్ కృషితో మహర్దశ కాకతీయుల కాలం నాటి ముస్తాబాద్ పెద్ద చెరువు కొత్త శోభను సంతరించుకున్నది. ఒకప్పుడు కట్ట తెగి రూపురేఖలు కోల్పోయిన ఈ జల వనరు నేడు సందర్శక
మంత్రి కేటీఆర్ ఆశయానికి అనుగుణంగా అభివృద్ధి చేయాలిమున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణరాజన్న సిరిసిల్ల, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధిలో రాష్ర్టాన
ఐటీడీఆర్ త్వరలోనే ప్రారంభంరాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 272 దరఖాస్తులుమంత్రి కేటీఆర్ ఆదేశాలతో శిక్షణతోపాటు ఉపాధిసిరిసిల్ల రూరల్, మార్చి 29 : మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తంగళ్లపల్లి మండలం మండ�