లింగంపేట నుంచి మొదటిసారిగా సరుకు రవాణా రైలు పరుగులుమొదటి రోజు 546 టన్నుల మామిడి కాయలు ఎగుమతిగతంలో రోడ్డు మార్గాన రవాణా.. కిలోకు 5.20 పైసల వరకు ఖర్చునేడు గూడ్స్ ద్వారా 2 మాత్రమే..ప్రస్తుతం వ్యాపారులకు 14 లక్షలు �
ధర్మపురి, ఏప్రిల్ 12 : రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ గొర్రెల యూనిట్ల క్రయవిక్రయాలకు ప్రయత్నించిన 18 మందిపై కేసు నమోదు చేసినట్లు ధర్మపురి సీఐ రామ్చందర్రావ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
తెలుగు వత్సరం ఉగాదితో ప్రారంభంనేడు శ్రీ ప్లవకు స్వాగతంవేడుకకు సిద్ధమైన జిల్లావాసులుకమాన్చౌరస్తా, ఏప్రిల్ 12 : నేడు తెలుగు సంవత్సరాది ఉగాది. వసంతాగమన శుభవేళ, పచ్చదనం సింగారించుకుని కళకళలాడే ప్రకృతి సాక
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్పోతారంలో రాజ్యాంగ నిర్మాత విగ్రహావిష్కరణతక్కళ్లపల్లిలో గోదాం ప్రారంభంపాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ వసంత, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ బాపురెడ్డికథలాపూర్, ఏప్రిల్ 11: రాజ�
ధరించకుంటే రూ.వెయ్యి జరిమానాపోలీస్ అధికారులకు ఆదేశాలు జారీనేటి నుంచి అమలుజగిత్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 11: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ ధరించడం తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస�
ఉమ్మడి జిల్లా పంట రుణపరిమితి ఖరారుపంట రుణాల్లో ఆయిల్పామ్కు మొదటిసారి చోటుప్రధాన పంటలపై స్వల్ప పెంపుకరీంనగర్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వ�
కిలో 270కి పైనే విక్రయంకొన్ని చోట్ల 300కు పైగా..ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే కారణంకరీంనగర్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలో 60 లక్షల కోళ్లను నిల్వ చేసే సామర్థ్యంగల పౌల్ట్రీలు ఉన్నాయి. ఇందు�
కరీంనగర్ ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి స్మార్ట్సిటీని సాధించడంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ కీలక పాత్ర పోషించారు. తర్వాత కూడా స్�
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 10: దివ్యాంగులకు అండగా నిలిచేందుకే బ్యాటరీ ట్రైసైకిళ్లు, సహాయ పరికరాల పంపిణీకి శ్రీకారం చుట్టామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముందు�
సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చార్జింగ్ ట్రైసైకిళ్లు, ల్యాప్ ట్యాప్లు, స్మార్ట్ఫోన్లుఉన్నత అభ్యాసకులకు టీవీఎస్ జూపిటర్లుపెద్దపల్లి జిల్లాకు చేరిన 235 చార్జింగ్ బైస్కిల్స్534 మందికి పైగా లబ్ధిదారులునేడ�
అన్నదాతలు ఆందోళన చెందవద్దునాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందండిరాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్జగిత్యాలలో సమీక్షా సమావేశంజగిత్యాల టౌన్, ఏప్రిల్ 9: ‘గ్రామస్థాయిలోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తా
ఓదెల, ఏప్రిల్ 9: పుష్కలమైన నీటి వనరులతో బంగారు వర్ణంలో పండిన పంటలు.. మొదలైన యాసంగి కోతలు.. కల్లాలకు వస్తున్న ధాన్యపురాశులు.. వడ్లను తూర్పార పడుతూ.. ఆరబోస్తూ.. కుప్పలు చేస్తూ బిజీబిజీగా రైతులు.. ఇప్పుడు ఏ పల్లె�
కోరుట్ల, ఏప్రిల్ 8: కోరుట్లలోని శ్రీనివాస రోడ్డు ప్రాంతానికి చెందిన గోనెల శ్రీకాంత్ డిగ్రీ వరకు చదివాడు. ఇనుప, ప్లాస్టిక్ కూలర్లు, ఇతర విద్యుత్ పరికరాల విక్రయ దుకాణాన్ని నడుపుతున్నాడు. చిన్నప్పటి నుం�