చొప్పదండి, ఏప్రిల్ 18: ప్రజారోగ్యమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని రాగంపేట గ్రామానికి చెందిన దీకొండ స్వామికి చికిత్స కోసం రూ. లక్ష ఎల్వోసీ �
పల్లె ప్రగతిలో ప్రథమస్థానంవైకుంఠధామాలు, రైతు వేదిక, వారసంత నిర్మాణాలుకరీంనగర్ జిల్లాలోనే తొలి పల్లెగా ఖ్యాతిగన్నేరువరం, ఏప్రిల్ 17: నిధుల్లేక, ఆదాయం రాక, పనులు సాగక, కరెంట్ బిల్లులు కట్టలేక, కనీస వసతుల�
ఒకేసారి తీసుకువచ్చి ఇబ్బంది పడొద్దుమూడు రోజుల్లో ఖాతాల్లో డబ్బులుకొవిడ్ను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం‘నమస్తే’తో కరీంనగర్ కలెక్టర్ శశాంకకరీంనగర్, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్�
సంక్షేమానికి అధిక ప్రాధాన్యంఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలిరాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీధర్మపురి, ఏప్రిల్ 17: దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట�
ప్రైవేట్ దవాఖానల్లో మాయాజాలంనిబంధనలు విస్మరిస్తున్న పలువురు వైద్యులుచికిత్స పేరిట రోగులకు లేనిపోని భయాలుకరీంనగర్, ఏప్రిల్ 16 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న వారికి రెమ్డెసి
కుటుంబ కలహాలతో కూతురు హత్యఆర్డీవో విచారణలో వెలుగులోకి దారుణంనిందితుడి అరెస్టుపెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 16: అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని కన్నతండ్రే కడతేర్చాడు. భార్యపై కోపంతో దారుణంగా హతమార్చ
భర్త మరణించినా ఆత్మైస్థెర్యంతో ముందుకుపతి చూపిన బాటలోనే కార్పెట్ల తయారీ60 మందికి ఉపాధిబెంగళూర్, ఢిల్లీ, నోయిడా, తదితర నగరాల్లో స్టాళ్లుఆదర్శంగా నిలుస్తున్న మహిళహుజూరాబాద్, ఏప్రిల్ 16: 45 లక్షల టర్నోవర్�
ప్రతి గింజనూ కొంటాంకొనుగోళ్లను స్వయంగా పర్యవేక్షిస్తాకరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలివిస్తృతంగా వ్యాక్సినేషన్ప్రైవేటు దవాఖానలు వ్యాపార కోణంలోచూడొద్దురాష్ట్ర వైద్యాఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజే�
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ఎల్వోసీ మంజూరు పత్రాలు అందజేతచొప్పదండి, ఏప్రిల్ 15: పేదలకు తెలంగాణ సర్కారు అండగా ఉంటుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి పట్టణానికి చెందిన మేఘన అనారోగ్యంతో �
వీణవంక, ఏప్రిల్ 15: కరోనా సెకండ్వేవ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి వైరస్ కట్టడికి సహకరించాలని జడ్పీటీసీ సభ్యురాలు మాడ వనమాల అన్నారు. మండలంలోని చల్లూరు పీ హెచ్సీలో గురువారం ఆమె వ్యాక్సిన్ వే�
రైతులకు ఇబ్బందులుకలుగకుండా చూడాలిహుజూరాబాద్ తహసీల్దార్ బావుసింగ్హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్15: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని తహసీల్�