రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు 8గంటల వరకు షాపులు, ఇతర సంస్థలు బంద్ పెట్టాల్సిందే ఈ నెల 30 వరకు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే కరోనా నేపథ్యంలో అమల్లోకి సర్కారు ఉత్తర్వులు కరీంనగర్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగ�
కరీంనగర్, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా ప్రైవేటు విద్యా సంస్థలు మూసి వేయడంతో అందులో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అసలే అరకొర జీతాలు.. ఆపై ఉపాధి కూడా పోవడంతో ఏం చ�
సైదాపూర్, ఏప్రిల్ 20: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో కొంటున్నదని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని వెన్కేపల్లి-సైదాపూర్ సింగిల్విండో చైర్మన్ కొత్త తి�
కార్పొరేషన్, ఏప్రిల్ 20: నగర ప్రజలు ఏ నమ్మకంతో అయితే నగరపాలక సంస్థలో అధికారాన్ని కట్టబెట్టారో.. ఆ నమ్మకాన్ని నిలబెడతామని, కరీం‘నగరాన్ని’ అద్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మ
అప్పర్మానేరు నుంచి మిడ్మానేరు వరకు 13 చెక్డ్యాంలు నిర్మిస్తాంవచ్చే జూన్ వరకు పనులు పూర్తి చేస్తాంఎగువమానేరుకు జలకళ తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేరాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ఇల్లంతకుం�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటనదాదాపు ఆరు గంటలపాటు టూర్ఇల్లంతకుంటలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవంవేములవాడలో 100పడకల దవాఖాన పరిశీలనజిల్లా దవాఖానలో వైద్య, ఆరోగ్యశాఖ, వైద్య
చివరి గింజ వరకూ కొంటాంకరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలిరాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభంజమ్మికుంట రూరల్/హుజూరాబాద్ రూ�
నూటికి నూరు శాతం సురక్షితంమంత్రి గంగుల కమలాకర్ విద్యానగర్, ఏప్రిల్ 19: కొవిడ్ టీకాపై అపోహలు అవసరం లేదని, టీకా నూటికి నూరుశాతం సురక్షితమని మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. సోమవారం నగరంలోని ఆర్టీసీ �
రైతులు భౌతిక దూరాన్ని పాటించాలిపెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్రెడ్డికాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్19 : రైతులు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే�
చొప్పదండి, ఏప్రిల్ 19: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. సోమవారం చొప్పదండి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో, భూపాలపట్నం, వెదురుగట�
శంకరపట్నం, ఏప్రిల్ 19: ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తున్నదని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి సూచ