కొత్తపల్లి, ఏప్రిల్ 25: కరీంనగర్ భగత్నగర్లోని వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో 2000-01 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం కరోనా నేపథ్యంలో అనాథలకు చేయూతనందించారు. నగర�
బస్సులను శానిటైజేషన్ చేస్తున్న సిబ్బందినిత్యం పర్యవేక్షిస్తున్న ఆర్టీసీ అధికారులుతెలంగాణచౌక్, ఏప్రిల్ 25: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున
కార్పొరేషన్, ఏప్రిల్ 25: ప్రజల శారీరక ఆరోగ్యం కోసం నగరపాలక సంస్థ తగిన సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగం గా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కింద ఇస్తున్న నిధుల నుం
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 24: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ మండలం బొమ్మకల్లో కరీంనగర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చ�
దళారులను నమ్మి నష్టపోవద్దునకొండూర్ జడ్పీటీసీ శేఖర్గౌడ్మానకొండూర్, ఏప్రిల్ 23: గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ తాళ్�
కొవిడ్ నియంత్రణపై సీఎం కేసీఆర్ దృష్టిఆక్సిజన్ సరఫరా కోసం అద్దెకు యుద్ధ విమానాలుఏ జిల్లా రోగులకు ఆ జిల్లాలోనే వైద్యం24 గంటలూ పని చేస్తున్నాంమందులను బ్లాక్ చేస్తే కఠిన చర్యలురాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ
ఎల్లారెడ్డిపేట/సిరిసిల్ల తెలంగాణచౌక్/ మంథనిటౌన్/ బోయినపల్లి, ఏప్రిల్ 22 : కంటికి కనిపించని వైరస్ కారణంగా కుదేలవని రంగమంటూ ఏదీ లేదు. ఏడాదికి పైగా ఉద్యోగ, ఉపాధి రంగాలపై ఆధారపడ్డ వారి బతుకులను చిన్నాభిన్�
జగిత్యాల టౌన్, ఏప్రిల్ 22: జగిత్యాల జిల్లా మామిడికి కేరాఫ్లా నిలుస్తున్నది. ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు తరలుతూ, మధురఫలానికి పెట్టింది పేరుగా మారింది. జిల్లాలోని సుమారు 40వేల ఎకరాల తోటల నుంచి ఏటా సీజన్లో �
కరీంనగర్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణప్రతినిధి) : కరోనా సెకండ్వేవ్ అత్యంత వేగంగా విజృంభిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో భయానకంగా విస్తరిస్తున్నది. నాలుగు జిల్లాల్లో రోజుకు 500 నుంచి 600 పాజిటివ్ కేసులు నమోదవుత