నటి మధుశాలిని సమర్పణలో రూపొందిన చిత్రం ‘కన్యాకుమారి’. గీత్ నైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రధారులు. సృజన్ అట్టాడ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 27న వినాయకచవితి కానుకగా చిత్రం విడుదల కానుంది.
Madhu Shalini | తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయిన నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది నటి మధు శాలిని. ఇప్పుడు ఆమె సమర్పకురాలిగా రాబోతున్న చిత్రం ‘కన్యాకుమారి’. ‘అన్ ఆర్గానిక్ ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక.
శ్రీచరణ్ రాచకొండ, గీత్ శైనీ జంటగా నటిస్తున్న చిత్రం ‘కన్యాకుమారి’. దామోదర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇటీవల ఈ చిత్రం టైటిల్ ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల