తెలంగాణ-చత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలానికి చెందిన మావోయిస్టు నేత సాదపల్లి చందూ అలియాస్ రవి(25) మృతి చెందాడు.
ములుగు జిల్లా (Mulugu) కన్నాయిగూడెంలో దేవాదుల పంప్ హౌస్లో భారీ చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి కన్నాయిగూడెం మండలంలోని సబ్ స్టేషన్ వద్ద దేవాదుల పంప్ హౌస్లో విధులు నిర్వహిస్తున్న సబ్బందిని కత్తులతో బ�
ఏజెన్సీలోని దట్టమైన మన్యంలో లభించే విప్పపూలు ఆదివాసీలకు కల్పతరువు లాంటివి. వీటిలోని సహజసిద్ధ ఔషధ గుణాలు.. ప్రతి ఒక్కరి సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
కన్నాయిగూడెం వద్ద విలీనగ్రామాల ప్రజల రాస్తారోకో భద్రాచలం, జూలై 20: తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ విలీన గ్రామాల ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ‘ఆంధ్రా వద్దు.. తెలంగాణే ముద్దు’ అంటూ నిన