Delegations | భారత్ (India) కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమేగాక మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్ (Pakistan) ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు కేంద్రం ఏడు అఖిలపక్ష బృందాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Kanimozhi | మణిపూర్లో జరిగిన హింసకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ రాజకీయాలను అనుసరిస్తోందని ఆరోపించ�
Kanimozhi | ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation, One Election)’ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు లోక్సభలో ఖరాఖండిగా చెప్పామని డీఎంకే ఎంపీ (DMK MP) కనిమొళి (Kanimozhi) చెప్పారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, అందుకే �
Kanimozhi : మహిళలు పనిచేసే చోట వేధింపుల నుంచి వారిని కాపాడాల్సిన అవసరం ఉందని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. తమకు భద్రత కల్పించాలని మహిళలు కోరడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె పేర్కొన్నారు.
DMK: లోక్సభ ఎన్నికల కోసం డీఎంకే తన తొలి జాబితాను రిలీజ్ చేసింది. సీనియర్ పార్టీ నేత కనిమొళి.. తూత్తుకుడి నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నారు. సీనియర్లు టీఆర్ బాలు, దయానిధి మారన్, ఏ రాజాలకు కూడ�