భీమ్గల్, మోర్తాడ్ మండలాల్లోని పలు బాధిత కుటుంబాలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి గురువారం పరామర్శించారు. పలు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కమ్మర�
ICICI Foundation | మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఐసీఐసీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలేజీ అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు ఆర్థిక అక్షరాస్యత పై శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు .
పేదలకు అందాల్సిన పీడీఎస్ బియాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లాలో గుట్టుగా సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి అందిన కాడికి దోచుకుంటున్నారు.
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మద్దతుగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలో కుల సంఘాలు కదులుతున్నాయి. మంగళవారం కమ్మర్పల్లి మండలం బషీరాబాద్లో మాదిగ సంఘం ‘ఏ’ పంథా కూడా మంత్రి వేములకు మద్దతు ప్ర