తామంతా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే నడుస్తామని.. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్కు చెందిన దళితు�
కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం బల్దియాల అభివృద్ధి కోసం చేపట్టిన పట్టణప్రగతితో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ �
ఉమ్మడి రాష్ట్రంలో నిధుల్లేక నీరసించిన పల్లెలు.. నేడు శాశ్వత వనరులతో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే పల్లెల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, నర్సరీల సరసన తెలంగాణ క్రీడా ప్ర
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గద్దగుండు తండా సమీపాన 161 జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై రంజిత్ తెలి�
చిన్న జీపీ అయినా అభివృద్ధిలో మేటి స్వల్ప కాలంలో పల్లె ప్రగతి పనులన్నీ పూర్తి ఆహ్లాదం పంచుతున్న హరితహారం మొక్కలు లింగంపేట, మే 5: పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వ సహకారం�
నేటి నుంచి ఇంటింటి ఆరోగ్య సర్వే: కలెక్టర్ శరత్ కామారెడ్డి టౌన్, మే 5: ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో గురువారం నుంచి కొవిడ్ ఓపీ సేవలను ప్రారంభించాలని కలెక్టర్ శరత్ వైద్య, రెవెన్యూ అధికారులను ఆదేశించార
ఆరోగ్య పరిస్థితులను నమోదు చేయాలి కరోనా లక్షణాలు ఉంటే ఐసొలేషన్ కిట్లు అందజేయాలి అధికారులతో సమావేశంలో కలెక్టర్ శరత్ కామారెడ్డి టౌన్, మే 5: జిల్లాలో ఇంటింటి సర్వే చేపట్టాలని, ఆరోగ్య పరిస్థితులను నమోదు �