పంచనారసింహుడి క్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవ సేవ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అల�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి కల్యాణోత్సవ సేవను అర్చకులు అత్యంత వైభవం గా నిర్వహించారు. బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లను ముస్తాబు చేసి గజవాహనంపై ఆలయ తిరుమాడ వీధు ల్లో ఊరేగించారు.