దొంగ హామీలు, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి పది నెల
హుజూరాబాద్ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని, అభివృద్ధి పనులు పూర్తి చేయాలని శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కోరారు. నియోజకవర్గంలో సాగునీటి గోసను తీర్చాలని, కల్వల ప్రాజెక్ట్
శిథిలావస్థలో ఉన్న కల్వల ప్రాజెక్ట్ను రూ.70 కోట్లతో పునరుద్ధరించి, రానున్న రోజుల్లో మినీ ఎల్ఎండీగా మార్చి పల్లెలను సస్యశ్యామలం చేస్తానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశ�
నాటిపాలనలో అధ్వానంగా మారిన కల్వల ప్రాజెక్టుకు పునర్జీవం పోసుకోబోతున్నది. స్వరాష్ట్రంలో పునర్నిర్మాణానికి అడుగుపడింది. ఇచ్చిన మాటమేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ �
‘రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందవద్దు. మీ ప్రాంత వరప్రదాయిని అయిన కల్వల ప్రాజెక్టును రీడిజైన్ చేస్తాం. ఇలాంటి ప్రాజెక్టు తెలంగాణలో ఎక్కడా లేదు. అంతగొప్ప జల భాండాగారం ఇది. 55 ఏండ్ల కింద 400 ఎకరాల విస్తీర్ణం�