అధ్యాపకులు లేక విద్యాభ్యాసానికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం కల్వకుర్తి మున్సిపాలిటీ జయప్రకాశ్నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇంటర్ విద్యార్థులు ధర్నా చేపట్టారు.
అబద్ధానికి మారు పేరుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం డిమాండ్ చేశారు.
‘అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.లక్ష వరకు ఏకకాలంలో రుణమాఫీ చేశాం’.. అని ప్రభుత్వం ఊదరగొడుతుంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. రుణమాఫీకి ఇచ్చిన జీవోకు, సీఎం రేవంత్, మంత్రులు చేస్తున్న ప్రకటనలకూ ఎక్క
ప్రభుత్వం అనుమతులిచ్చిన చోట కాకుండా తమ ఊరి సరిహద్దులో ఇసుకను తవ్వి డంపులుగా పోయడాన్ని నిరసిస్తూ గురువారం రాత్రి ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు కల్వకుర్తి మండలం గుండూరు గ్రామ ప్రజలు..
పారిశుధ్య నిర్వహణలో ప్రభుత్వం సరికొత్త విధానానికి కృషి చేస్తున్నది. ఇప్పటికే సెగ్రిగేషన్ ( చెత్తనుంచి బయోగ్యాస్, రిసైక్లింగ్) షెడ్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.