తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకవర్గం కొలువుదీరింది. దేవస్థాన చైర్మన్గా లింగంపల్లి శ్రీనివాస్, ధర్మకర్తలుగా 13 మంది ప్రమాణ స్వీకారం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాళేశ్వరం- ముక్తీశ్వర స్వామి వారికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రాణహిత పుష్కరాల సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నాఉ. కాగా, ఆది�
Kaleswaram Temple | జిల్లాలోని మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని శాసన మండలి ప్రొటైం చైర్మన్ భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి | శ్రీ కాళేశ్వర ముక్వీశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటికిటలాడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెలంగాణ లోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక�
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర స్వామివారి ఆలయం కార్తీక సోమవారం సందర్భంగా ఓం నమశ్శివాయ నామంతో మార్మోగింది. తెలంగాణ లోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచివేలాదిగా భక్తులు వచ్చారు. తె�
కాళేశ్వరం: శ్రీకాళేశ్వర ముక్తిశ్వర స్వామి వారి ఆలయం లో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు పోటేత్తారు.హైదరాబద్,వరంగల్,భూపాలపల్లి, కరీంనగర్ నుంచే గాక వివిధ జిల్లాల భక్తులు, మహరాష్ట్ర, చత్తీస్ ఘడ్ భ�