కాంగ్రెస్ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకుంది తప్ప వారి సంక్షేమానికి చేసిందేమీ లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. బుధవారం మానకొండూర్ మండ ల కేంద్రంలో ఏర్పాటు చేసిన వ�
Telangana | నిరంతరాయ ఉచిత విద్యుత్తు వేల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. కాళేశ్వరం జలాలకు తోడు 24గంటల కరెంటు తెచ్చిన ఫలితాలకు వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులే ఉదాహరణ.
కాళేశ్వరం జలాల రాకతో ఎల్ఎండీలో నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతున్నది. కాళేశ్వ రం ప్రాజెక్టు నుంచి జిల్లాలోని రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రాజన్న సిరిసిల�
లక్ష్మీ బరాజ్ నుంచి ఇటు ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాతున్నది. ఎగువ నుంచి స్వల్ప వరద వస్తుండటంతో అధికారులు ఆచితూచి పంపింగ్ను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు లక్ష్మీ పంప్హౌస్ న�
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వర ప్రాజెక్టు ఫలితం స్పష్టంగా కనిపిస్తున్నది. గోదావరి ఎగువన చుక్క నీరు లేకపోవడం, దిగువన కాళేశ్వరం వద్ద ప్రాణహిత ద్వారా గోదావరిలోకి 27,710 క్యూసెక్కుల ఇన్ఫ్లో
కాళేశ్వర గంగ మన వ్యవసాయ భూముల వైపు సాగుతున్నది.. మన పంట పొలాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో సిద్దిపేట జిల్లాలోని చెరువులు, కుంటలను మూడేళ్లుగా నింపుతున్నారు.