కాళేశ్వరం కాలువ పక్కన పొలాలున్న రైతులు మూడేండ్లుగా వరి సాగు పంట పండించుకుంటున్నారు. ఈ ఏడాది కూడా రైతులు సుమారు 100 ఎకరాల వరకు కాలువ పక్కన భూముల్లో వరి సాగు చేశారు.
పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిఫుల్ఆర్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి, చిన్నచింతకుంట గ్రామ రైతులు శనివారం రెడ్డిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోక�
కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి వరకు చేపట్టనున్న కాళేశ్వరం కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులు భూ మి ఇవ్వాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. భూము�
కాళేశ్వరం ప్రాజెక్టులోని గ్రావిటీ కెనాల్లో గురువారం ప్రమాదవశాత్తు దుప్పి పడిపోవడంతో అటవీ అధికారులు కాపాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నేపల్లి పంప్హౌస్ నుంచి అన్నారం
ప్రతి ఎకరానికి సాగు నీరు అందించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అపర భగీరథుడిగా మారి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పను లు శరవేగంగా జరుగుతున్నాయి. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో కాళేశ