చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి 51 కిలోల పెరుగన్నంతో మిర్యాలపొడి, పెరుగును మిలితంచేసి స్వామివారికి వేదోక్తంగా
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో లజ్జగౌరీ, బ్రహ్మ, విష్ణు, శివుడు, కాలభైరవుడి శిల్పాలను గుర్తించారు. డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్రెడ్డి తన పరిశోధనలో భాగంగా ఆదివారం వీటిని వెలుగులోకి తీసుకొచ్చారు.
ఆర్ఆర్ఆర్..సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టు. ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా అభిమానులు చాలా సంతోషంగా ఉంటారు.