కైలాశ్ మానస సరోవర్ యాత్ర రిజిస్ట్రేషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్ లిపులేఖ్పాస్, సిక్కింలోని నాథులా పాస్ గుండా యాత్ర సా గుతుంది. ఒక్కో మార్గంలో 10 బృందాల చొప్పున.. ఒక్కొక్క బృందంలో 50 మంది య
Kailash Mansarovar Yatra | కైలాస మానససరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఏడాది 50 మంది యాత్రికుల ఐదు బ్యాచులు ఉత్తరాఖండ్ నుంచి లిపులేఖ్ పాస్ మీదుగా యాత్రకు వె�
Kailash Mansarovar Yatra | కైలాస మానస సరోరవ యాత్ర చాలాకాలం తర్వాత ప్రారంభం కానున్నది. కరోనా మహమ్మారి సమయంలో నిలిచిన యాత్రను మళ్లీ పునరుద్ధరించేందుకు భారత్-చైనా అంగీకరించాయి. త్వరలోనే ఇరుదేశాల మధ్య మళ్లీ విమాన సర్వీసుల
ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టపరిచే చర్యలలో భాగంగా 2020 నుంచి నిలిపివేసిన కైలాశ్ మానస్ సరోవర్ యాత్రను 2025 వేసవి నుంచి పునరుద్ధరించాలని భారత్, చైనా నిర్ణయించాయి. అంతేగాక రెండు దేశాల మధ్య నేరుగా నడిచ�
Kailash Mansarovar yatra: కైలాస మానస సరోవర యాత్రకు ఈ ఏడాది కూడా బ్రేక్పడేలా ఉంది. వరుసగా నాలుగో ఏడాది ఆ యాత్రకు ఇంకా క్లియరెన్స్ దక్కలేదు. లిపులేక్ పాస్ ద్వారా వెళ్లే రూటుకు అనుమతి రాలేదు.
landslides:ఉత్తరాఖండ్లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కైలాస మానససరోవరం యాత్రకు వెళ్లే రూట్లో యాత్రికులు నిలిచిపోయారు. తవాఘాట్ జాతీయ రహదారి వద్ద సుమారు 40 మంది యాత్రికులు ఆ
ఈసారి కూడా కైలాస్ మానస సరోవర్ యాత్ర ఉండకపోవచ్చు. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఈ యాత్రను రద్దు చేశారు. ఈ సారి కూడా ఈ యాత్ర కాస్త అనిశ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ యాత్రకు సంబంధించిన