లోక్సభ స్పీకర్ పదవికి ఈ సారి ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ఫలించలేదు.
Congress Whip | పార్టీ ఎంపీలు ఎవరూ రేపు గైర్హాజరు కావద్దని అందరూ కచ్చితంగా లోక్సభకు రావాలని కాంగ్రెస్ పార్టీ (Congress party) విప్ (Whip) జారీచేసింది. రేపు ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం సభ వాయిదా పడేవర
K Suresh | దేశ చరిత్రలో మునుపెన్నడూ లోక్సభ స్పీకర్ పదవి కోసం ఓటింగ్ జరగలేదు. ఎప్పుడైనా అధికార పార్టీ లేదా కూటమి ఎంపీనే స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. కానీ ఈసారి ప్రతిపక్ష ఇండియా కూటమి కె సురేష్ (K Suresh) న
Speaker election | కొత్త లోక్సభ (Lok Sabha) కొలువుదీరింది. సోమవారం 18వ లోక్సభ తొలి సెషన్ మొదలైంది. సీనియర్ సభ్యుడు భర్తృహరి మహతాబ్ ప్రొటెం స్పీకర్గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ఆయన ప్రమాణస్వీకారాలు చ�