దేశ వ్యవసాయ రంగాన్ని పరిపుష్టం చేసి రైతాంగానికి భరోసా ఇవ్వటమే బీఆర్ఎస్ విధానమని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న రైతు అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా విస్త�
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం మరోసారి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది. టీఆర్ఎస్కు 16 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నా కనీసం ఒక్క పార్లమెంటరీ కమిటీకి కూడా చైర్మన్ను �