సింగరేణి కార్పొరేట్ ఆదేశాల మేరకు ఆర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయం నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జీఎం కార్యాలయ ఉద్యోగులకు జనపనారా సంచుల పంపిణీ చేశారు.
ఆహారం అనుకుని మూగజీవాలు ప్లాస్టిక్ కవర్లు తిని మృతి చెందిన ఘటనలను చూసి ఆమె చలించింది. ఎలాగైనా తనవంతుగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని తలచింది. పర్యావరణానికి మేలు చేసే జ్యూట్ బ్యాగుల తయా�
తెలంగాణలో ట్రాన్స్జెండర్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ట్రాన్స్జెండర్లకు జ్యూట్ బ్యాగుల తయారీలో అందిస్తున్న ఉచిత శిక్షణ రెండో బ్యాచ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నది.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించి మున్ముందు జ్యూట్ బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజు అన్నారు.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) లిటరసీ హౌస్లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ సర్టిఫికెట్ క�