అనాథలు, అభాగ్యుల పేరిట పలు స్వచ్ఛంద సంస్థలు నిధులు వసూలు చేసి స్వాహా చేస్తున్నాయని హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కుటుంబం ఉన్న పిల్లలను అనాథలుగా చూపించి విదేశీ నిధులను కాజేస్తున్నాయని వ్యాఖ్యానిం�
ఒక కక్షిదారుడు (పార్టీ ఇన్ పర్సన్) హైకోర్టు న్యాయమూర్తి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. తన కేసులో స్టే ఎందుకు ఇవ్వరని, రివ్యూ పిటిషన్ను ఎలా కొట్టేస్తారంటూ ప్రశ్నించడంపై న్యాయమ�
షియా వర్గానికి చెందిన ఓ తెగ ముస్లిం మహిళలకు ఊరట లభించింది. ఏన్నో ఏండ్లుగా చేస్తున్న వారి పోరాటం ఫలించింది. షియా వర్గంలోని అక్బరీ తెగ మహిళలను కూడా ఇబాదత్ఖానలోకి అనుమతించాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్