ప్రైవేటు ఆస్తుల స్వాధీనంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ‘ఉమ్మడి ప్రయోజనాల’ పేరుతో ప్రభుత్వాలు అన్ని రకాల ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కుదరదని, అందుకు రాజ్యాంగం వీలు కల్ప�
నీట్ కౌన్సెలింగ్లో స్థానికతకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. మెడికల్ అడ్మిషన్లకు ముందు వరుసగా నాలుగేండ్లు తెలంగాణలో చదివినవారిని లేదా స్థానికంగా ఉన్నవారినే స�
కోల్కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు అప్పగించే సమయంలో రాసే ఫామ్(చలాన్)ను పశ్చిమ బెంగాల్ పోలీసులు సుప్రీంకోర్టుకు సమర్పించలేదు.
విశ్వాస ఘాతుకం (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన), మోసానికి మధ్య తేడాను కోర్టులు అర్థం చేసుకోలేకపోవటం బాధాకరమని, రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం ఓ కేస�
సుప్రీంకోర్టులో మరో ఐదుగురు జడ్జీలు చేరారు. తెలుగు వ్యక్తి జస్టిస్ సంజయ్కుమార్తోపాటు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో సీజ
కొలీజియం సిఫారసులపై తీవ్ర జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు హెచ్చరించడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి నియామకాలకు ఎట్టకేలకు శనివారం ఆమ�