రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ కే కేశవరావు కుటుంబసభ్యులకు చెందిన స్థలాల క్రమబద్ధీకరణలో నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగిందని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనికి సంబంధించి ప్ర భుత్వ విధానం ఏమిటని ప�
ఐఎంజీ (భారత)కు భూకేటాయింపులపై దాఖలైన పిటిషన్లపై 27న విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. ఇప్పటికే పిటిషన్ దాఖలై 17 ఏండ్లు అవుతున్నదని పేర్కొన్నది. క్రీడా మౌలిక వసతుల కల్పనలో భాగంగా 2003లో అప్పటి టీడీపీ ప్
రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు కావస్తున్నా రెగ్యులర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పోస్టు ఏర్పాటు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.