తదుపరి భారత ప్రధాన న్యామూర్తిగా(సీజేఐ) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మంగళవారం నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. మరుసటి రోజు అంటే మే 14న సీజేఐగా జస్టిస్ �
న్యాయవ్యవస్థపై ఇటీవల జరుగుతున్న దాడులను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పార్లమెంటరీ, కార్యనిర్వాహక విధుల్లో తాము చొరబడుతున్నట్టు తమపై ఆరోపణలు వస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ సోమవార�
Supreme Court | జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్పై రాష్ట్రపతిక�
తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేరును సీజేఐ సంజీవ్ ఖన్నా బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. సంజీవ్ ఖన్నా తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్�
Bulldozer Justice: క్రిమినల్ కేసులో నిందితుడైతే, అతని ఇంటిని కూల్చేస్తారా. ఇదేక్కడి న్యాయం అని సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. బుల్డోజర్ న్యాయం పేరుతో జరుగుతున్న కూల్చివేతల గురించి దాఖలైన పిట�