ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్టారీతిన బేసిన్ అవతలికి కృష్ణా జలాలను మళ్లిస్తున్నదని, ఫలితంగానే బేసిన్లో నీటికొరత ఏర్పడుతున్నదని తెలంగాణ సర్కారు పేర్కొన్నది.
తెలంగాణపై మొదటినుంచీ కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతున్నది. నిధుల కేటాయింపు, జాతీయ సంస్థల మంజూరు, ఆఖరుకు సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల మంజూరు అంశాల్లోనూ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పక్షపాత ధోరణ
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాల మేరకు కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన విచారణ కొనసాగాల్సిందేనని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ వేయడం అసమంజసమని, దానిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్ర�
నది నుంచి మళ్లించే ప్రతి నీటిబొట్టునూ లెక్కించాల్సిందేనని, తద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలంగాణ తరపు సాక్షి, సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్ పండిత్ చెప్పారు.