నీటి ప్రాజెక్టుల వద్ద ఏపీ అధికారుల హంగామా కరెంటు ఉత్పత్తిని నిలిపేయాలంటూ వినతులు అప్రమత్తమైన తెలంగాణ అధికార యంత్రాంగం జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల వద్ద భద్రత పెంపు హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ
నిషేధం| కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాలను ప్రభుత్వం మోహరించింది. ఇందులో భాగంగా జూరాల �
శ్రీశైలం| శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో భారీగా వరద శ్రీశైలం జలాశయానికి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి 27,524 క్యూసెక్యుల నీరు వస్తు