జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. జూరాల కాల్వకు నీటిని విడుదల చేయడంతో రైతులు పొలం పనులు ప్రారంభించి తమ పొలాల్లో నాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు.
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులకు వరద కొనసాగుతున్నది. శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో 11 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చ
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగుతున్నది. మంగళవారం ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుండగా గేట్లన్నీ ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగుతున్నది. శుక్రవారం 6,558 క్యూసెక్కుల వరద చేరినట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.517 టీఎంసీలు ఉన్నది.
సరదాగా స్నానం చేయడానికి జూరాల కాలువ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు మృతి చెందారు. నలుగురు చిన్నారులతోసహా ఇద్దరు పెద్దలను స్థానికులు ఈ ప్రమాదం నుంచి కాపాడారు.