పదకొండు రోజుల పాటు క్రీడాభిమా నులను అలరించిన ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ హంగామా ముగిసింది. బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్, అథ్లెటిక్స్, జూడోలో పతకాల పంట పండించడంతో గత రెండు దశాబ్దాలుగా ఈ గేమ్స్�
Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పదిమంది సెమీఫైనల్ దూసుకెళ్లగా.. వీరిలో ప్రీతి పవార్ (Preeti Pawar) ఫైనల్లో అడుగుపెట్టింది.
Commonwealth Games : గత ఎడిషన్లో రజతంతో ఈసారి ఫేవరెట్గా బరిలోకి దిగాలనుకున్న తులికా మాన్ (Tulika Maan)పై జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ(NADA) నిషేధం విధించింది.
Paralympics 2024 : పారాలింపిక్స్లో భారత క్రీడాకారులు రికార్డు స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. విశ్వక్రీడల చరిత్రలో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్లో దేశానికి తొలిసారి పతకాలు రాగా.. తాజాగా జూడోలోనూ కపిల్ �
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత జూడోకాలు సత్తాచాటారు. జూడోలో సుశీలా దేవి అద్భుతంగా రాణించింది. అయితే ఫైనల్లో సౌతాఫ్రికాకు చెందిన మైకేలా వైట్బూయ్తో జరిగిన మ్యాచ్లో పో�
బుడాపెస్ట్: భారత జూడో క్రీడాకారిణి సుశీలా దేవి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ప్రపంచ జూడో చాంపియన్షిప్ 48 కేజీల విభాగంలో పోటీ పడుతున్న సుశీల ప్రస్తుతం 989 పాయింట్లతో ఉంది. ఆసియా నుంచి ఏడో స్థానం �