తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ఉద్యమం తీవ్రరూపం దాల్చి మన తెలంగాణ మనకు వచ్చేందుకు వారు చేసిన త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
ఖమ్మం:కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఆర్ధిక సాయం అందించారు. జిల్లాలో 7 కోవిడ్ బాధిత కుటుంబాలు, మరో 2 సహజ మరణ కుటుంబాలు, అనారోగ్యానికి గురైన మరో జర్నలిస్టుకు చెక్కులు అందచేశార
అల్లం నారాయణ | హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉంటూ మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలుస్తూ.. ఆర్థిక భరోసాను కల్పిస్తున్న ఏకైక సంస్థ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ మాత్రమే అని మీడియా అకాడమీ చైర్మన్ అల్ల
మల్లాపూర్, నవంబర్ 12: జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం మల్లాపూర్ ఎస్ఎల్ఎన్ ఫంక్షన్హాల్లో జరిగిన ఉప్పల్
జర్నలిస్టు కుటుంబాల నుంచిదరఖాస్తుల ఆహ్వానంతుది గడువు ఈ నెల 25: అల్లం నారాయణ వెల్లడిహైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు
మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఇస్తాం రూ.42 కోట్లకు చేరిన జర్నలిస్ట్ సంక్షేమ నిధి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఏ రాష్ట్రంలో లేనివిధంగా కరోనా బారినపడిన జర్నలిస్టులను మ
జర్నలిస్టులకు వ్యాక్సిన్ | దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల మధ్య జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కోరింది.
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధికి మరో రూ. 17 కోట్ల 50 లక్షలు విడుదల చేసినందుకుగాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు జర్నలిస్టుల తరుపున రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్