గచ్చిబౌలిలోని 19.95 ఎకరాల భూమిలో అభివృద్ధి చేసిన రాడిసన్, మెరీడియన్ హోటళ్లు సహా పలు వాణి జ్య, నివాస సముదాయాలు హౌసింగ్ బోర్డు స్వాధీనంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తున్నది.
రామగుండంలో కొత్తగా నిర్మించతలపెట్టిన థర్మల్ పవర్ప్లాంట్ విషయంలో జాయింట్ వెంచర్ విధానానికే రాష్ట్ర సర్కారు సై అన్నది. విద్యుత్తు ఉద్యోగులు, కార్మికులు ఎంతగా వ్యతిరేకించినా సింగరేణి సంస్థతో జట్టు
వారు పదేండ్ల క్రితం మంచి స్నేహితురాళ్లు. అందరూ డిగ్రీ పూర్తి చేసి గృహిణులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇరుగు పొరుగున ఉంటున్న ఆ మహిళలు.. ఎవరు ఏ వస్తువు కొనాలన్నా మార్కెట్కు సరదాగా కలిసి వెళ్లేవారు. ఆ