రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 17 నెలలుగా విశ్వవిద్యాలయాల సమస్యలను పట్టించుకోవడమే లేదు. ఫలి�
జేఎన్టీయూహెచ్ వర్సిటీలోని మంజీరా హాస్టల్లో ఆహార పదార్థాల గిన్నెపై కూర్చున్న పిల్లి ... దర్జాగా పెరుగు తాగిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించడం...
జేఎన్టీయూహెచ్ వర్సిటీలోని హాస్టల్లో విద్యార్థులకు అందించే భోజనం పరిశుభ్రంగా ఉండాలని.. రుచి, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని వర్సిటీ రిజిస్ట్రార్ కె. వెంకటేశ్వర్రావు అన్నారు. శుక్రవారం వర్సిటీలోని
జేఎన్టీయూహెచ్ వర్సిటీలోని మంజీరా బాయ్స్ హాస్టల్లో విద్యార్థుల తినే ఆహారంలో పురుగు రావడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. శనివారం మధ్యాహ్నం విద్యార్థులు ఆహారం తినేందుకు సిద్ధం కాగా ఓ విద్యార్థికి ప్�