Rambhadracharya: సంఘర్షణ ఎంత పెద్దగా ఉంటే, విజయం కూడా అంత పెద్దగా ఉంటుందని స్వామి రామభద్రాచార్య తెలిపారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఆయన జ్ఞానపీఠ అవార్డు అందుకున్నారు. మొదటిసారి ఓ సాధువుకు జ్ఞాన�
‘కళకైనా, కవితకైనా పెద్ద ఆర్భాటమూ, ఆడంబరమూ ప్రదర్శనా అవసరం లేదు. ప్రచారమూ అవసరం లేదు. నిజానికి అద్దమూ అవే, కాంతీ అవే, బింబమూ అవే, ప్రతిబింబమూ అవే’ సరిగ్గా ఈ మాటలకు అర్థం చెప్తూ ఆ భావాలను ప్రతిబింబిస్తూ వీకే శ�
దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్కు ప్రముఖ హిందీ రచయిత వినోద్కుమార్ శుక్లా ఎంపికయ్యారు. ఛత్తీస్గఢ్ నుంచి ఈ అవార్డు అందుకోనున్న మొదటి రచయిత శుక్లానే కావడం విశేషం.
Jnanpith Award | ప్రముఖ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు దేశంలోనే అత్యున్నత సాహిత్య గౌరవమైన జ్ఞాన్పీఠ్ అవార్డు దక్కింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 88 ఏళ్ల వినోద్ కుమార్ శుక్లా ఎన్నో రచనలు చేశారు. హిందీలో �
మధ్యప్రదేశ్ తులసీపీఠం వ్యవస్థాపకులు, ఆధ్యాత్మికవేత్త రామభద్రాచార్య, ప్రముఖ ఉర్దూ కవి, హిందీ సినీ గేయ రచయిత గుల్జార్లను జ్ఞానపీఠ్ పురస్కారం వరించింది. 58వ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతల పేర్లను ఎంపిక కమిట
Jnanpith Award | కేంద్ర ప్రభుత్వం శనివారం జ్ఞానపీఠ్ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ ఉర్దూ కవి, బాలీవుడ్ సినీ గీత రచయిత గుల్జార్ను జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయనతో పాటు సంస్కృత పాండిత్య దిగ్గజం జగద్గ